
మేయర్ కనపడటం లేదని ప్రతిపక్షలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని రూరల్ M.L.A ఆనం వివేకానంద రెడ్డి అన్నరు. కొన్ని సమస్యల వల్ల ఆమె 15 రోజులుగా నగరంలో లేదని, అదే సమయంలో రాజధాని లో ఉంటూ నగరాభివృదికి రూ.23 కోట్లును మంజూరు చేయుంచుకు వచ్చారని చెప్పారు. ఇబ్బందులలో కూడా నగర అభివృధి కోసం కృషి చేసారని ప్రసంసించారు.
No comments:
Post a Comment