జిల్లా నిప్పుల గుండంగా మారుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పాటు వడగాడ్పులు వీస్తున్నాయి. ఉదయం నుంచే ఎండలు మండుతుండడంతో చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ఒక్కసారి గా గురువారం 42.1 డిగ్రీల సెల్సియస్కు చేరుకొంది.
గత పది రోజులుగా 36 నుంచి 39 వరకు ఉన్న ఉష్ణోగ్రతలు బుధవారం నుంచి పెరుగుతున్నాయి. గురువారం ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు 42.1కి చేరుకోగా, రాత్రి ఉష్ణోగ్రతలు 28.1గా నమోదయ్యాయి.
గత పది రోజులుగా 36 నుంచి 39 వరకు ఉన్న ఉష్ణోగ్రతలు బుధవారం నుంచి పెరుగుతున్నాయి. గురువారం ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు 42.1కి చేరుకోగా, రాత్రి ఉష్ణోగ్రతలు 28.1గా నమోదయ్యాయి.
No comments:
Post a Comment