నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల రహదారులు జలమయం అయ్యాయి. బొల్లినేని ఆస్పత్రి, గాంధీ సెంటర్, రామలింగాపూర్ సెంటర్ అండర్బ్రిడ్జి, ఆత్మకూరు బస్టాండ్ రోడ్లపై నీళ్లు నిలిచాయి.
కాగా కోవూరు మండలం దామోదర్నగర్లో నలభై కుటుంబాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. గూడురు డివిజన్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కైవల్యనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాపూరు, పొదలకూరు రహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Sunday, October 31, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment