నేడు నెల్లూరు

Wednesday, June 8, 2011

నవంబర్‌ 16. కిరణ్‌ సర్కార్‌కు జ్యోతిష్యుల డెడ్‌లైన్‌

నవంబర్‌ 16, 2011.. కిరణ్‌ సర్కార్‌కు జ్యోతిష్యుల డెడ్‌లైన్‌ ఇది. రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు జరగబోతున్నాయని ప్రముఖ జ్యోతిష్యులు చెప్పారు. ఎన్టీవీలో ఓ డిస్కషన్‌కు వచ్చిన ముగ్గురు జ్యోతిష్యులు.. ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబర్‌ 16 న రాష్ట్ర ముఖ్యమంత్రి మారుతున్నారని.. నర్సింహాచారి అనే జ్యోతిష్యుడు చెప్పారు. తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇక ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా.. రాష్ట్ర విభజన జరగదని వారు చెప్పారు. ఉద్యమ ప్రభావం ఆగస్టు వరకే ఉంటుందన్నారు. నవంబర్‌ తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని.. వారు చెప్పారు.

No comments: